corona loan in India
Corona వల్ల చనిపోయిన కుటుంబ యజమాని యొక్క కుటుంబ సభ్యులకు సహాయార్థం కేంద్ర ప్రభుత్వం స్మైల్ పథకం (SIDBI) ద్వారా ఐదు లక్షల రూపాయల(5 Lakhs ) వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది(corona loan in India).
ఈ పథకం ద్వారా 4 లక్షల రూపాయల వరకు లోను రూపంలో మిగతా ఒక లక్ష(1 Lakh) సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది ఈ పథకం 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న చనిపోయిన వ్యక్తులు కుటుంబానికి అందించడం జరుగుతుంది.
ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డ్
- డెత్ సర్టిఫికెట్
- మరియు క్యాస్ట్ సర్టిఫికెట్
ఈ పథకం జూన్ 26 2021 లోపల అప్లై చేసుకోవాలి.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కరుణవల్ల చనిపోయిన కుటుంబాలకు జీవన ఉపాధి కల్పించడం. ఈ పథకానికి అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించాలని నా యొక్క మనవి.
నా ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా నలుగురికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ పోస్ట్ వ్రాయడం జరిగింది కనుక మీకు ఒకవేళ ఈ పోస్ట్ నచ్చినట్టయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి
పూర్తి సమాచారానికై ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి
Apply చేసుకోవడానికి ఈ లింక్ ని లిఫ్ట్ చేయండి
One Response
Thanks for the good article, I hope you continue to work as well.